Articles

ArticlesNews

పూర్ణ స్వరాజ్యం ప్రకటన -26 జనవరి

( జనవరి 26 - గణతంత్ర దినోత్సవం ) ఆర్‌ఎస్‌ఎస్ ప్రారంభం నుండే దేశ ఐక్యత మరియు సమగ్రతను నొక్కి చెప్పింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు, దేశం సార్వభౌమ గణతంత్ర దేశంగా మారడాన్ని సూచిస్తూ, ఆర్‌ఎస్‌ఎస్ ఈ అద్భుతమైన విజయాన్ని...
ArticlesNews

‘అనంత’ అరసవల్లి… బూదగవి

అనంతపురం జిల్లాలో ఎన్నో పురాతన దేవాలయాలు ఉన్నాయి. అయితే సమస్తలోకాలకు వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడి అరుదైన ప్రాచీన ఆలయం ఉరవకొండ మండలం బూదగవిలో ఉంది. ఈ ఆలయం అనంత అరసవల్లిగా విరాజిల్లుతోంది.రథసప్తమి సందర్బంగా ఈ ఆలయ విశిష్టతలపై కథనం. దక్షిణ భారతదేశంలోనే...
ArticlesNews

జగతి చైతన్య కారకుడు దివాకరుడు

( రథసప్తమి ) సకల జగతి చైతన్య కారకుడు దివాకరుడు త్రిమూర్తి స్వరూపుడు. ‘నమస్కార ప్రియోభానుః’ అని ఆర్యోక్తి. కేవలం వందనంతోనే ప్రసన్నుడై ఆరోగ్య విజ్ఞానాలను ప్రసాదించే ప్రత్యక్ష భగవానుడు. సూర్యచంద్రులను శ్రీమన్నారాయణుడి నేత్రద్వయంగా పేర్కొంటారు. కనుకనే, సూర్యకిరణాలను సాక్షాత్తు శ్రీహరి...
ArticlesNews

పరేడ్‌లో దళనాయకి

26 ఏళ్ల సిమ్రన్ బాలా 77వ భారత గణతంత్ర ఉత్సవాలకు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నారు. జమ్ము కాశ్మీర్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌గా పని చేస్తున్న సిమ్రన్ బాలా ఆల్‌ మేల్‌ సీఆర్‌పీఎఫ్‌ దళానికి జనవరి 26న జరిగే పరేడ్‌లోనాయకత్వం వహించనున్నారు. సిమ్రన్ బాలా...
ArticlesNews

సంతోషకర జీవనానికి ఉత్తమం సనాతన ధర్మం

మానవుడు తన పరమపద సోపాన మార్గంలో సనాతన ధర్మం మరువరాదు. ఆధ్యాత్మికత మేళవించినటువంటి ఈ మార్గం వలన మానవునికి చక్కని జ్ఞానం అలవడుతుంది. అది సకల మానవాళికి మాత్రమే కాదు విశాల విశ్వానికి శాంతిని చేకూరుస్తుంది. సనాతన ధర్మం శాంతి సమైక్యతకు...
ArticlesNews

గోమాత ఎందుకు గొప్పదంటే..

తెలిసీ తెలియక చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి, మరుజన్మ లేకుండా మోక్షం పొందడానికి రుషులు అనేక మార్గాలు సూచించారు. అందులో గోసేవ ముఖ్యమైంది, సులభమైంది, అత్యంత ప్రభావం చూపేదని పురాణేతిహాసాలు పేర్కొన్నాయి. గోసేవతో ఎందరో పాపాల నుంచి బయటపడ్డారు. మహిమాన్విత మైన గోసేవ...
ArticlesNews

కాల పానీలో నేతాజీ చేసిన నిశ్శబ్ద తీర్థయాత్ర!

జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినాన్ని మనం జరుపుకుంటున్న వేళ, ఆయన భయంకరమైన ‘కాల పానీ’ని సందర్శించిన ఆ రోజును ఒకసారి గుర్తు చేసుకుందాం. 1943 డిసెంబర్ 30న పోర్ట్ బ్లెయిర్‌లో నేతాజీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన తర్వాత, ఉత్సాహంగా...
ArticlesNews

ప్రణోదేవీ సరస్వతీ

శ్రీ  పంచమి సందర్భంగా అహంభావం ఉన్నచోట తానుండనని, వినయాన్ని ఆసనంగా పరచినచోటే ఉంటానని నిరూపించింది సరస్వతీదేవి. లౌకిక విద్యలను అపరావిద్యలు, ఆధ్యాత్మికవిద్యను పరావిద్య అంటారు. ఈ రెండింటి స్వరూపమే సరస్వతీమాత. అక్షరాలే రాకున్నా సరళ హృదయంతో శరణువేడిన కాళిదాసును కవిగా చేసిన...
ArticlesNews

భోజ్‌శాల చరిత్ర చెబుతున్న నిజాలు..

దేశంలో మరో మందిర్-మసీదు వివాదం కొనసాగుతోంది. ఇప్పటివరకు అయోధ్య-బాబ్రీ మసీదు, కాశీ విశ్వనాథ ఆలయం-జ్ఞానవాపి మసీదు, శ్రీ కృష్ణ జన్మస్థలం-షాహీ ఈద్గా దర్గా వివాదాలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ జాబితాలో మధ్యప్రదేశ్‌ ధార్‌లోని భోజశాల-కమల్ మౌలా మసీదు కూడా...
ArticlesNews

జగదభిరాముడికే జీవితం అంకితం చేసిన ఆంధ్రావాల్మీకి వావిలికొలను సుబ్బారావు

( జనవరి 23 - వావిలికొలను సుబ్బారావు జయంతి ) ఆశయ సాధనకు జీవితాన్నే అంకితం చేసిన ఘనత.. సాహితీ రంగంలో శిఖర సమానమైన కీర్తి.. మానవతా విలువలు.. ఆధ్యాత్మిక భావాలతో సమాజంలో నైతికతను పెంపొందించేందుకు కృషి చేసి.. కోదండ రామాలయం...
1 67 68 69 70 71 350
Page 69 of 350