స్వాతంత్ర్యోద్యమంలో నేతాజీ వెంట నడిచిన ఆంధ్రులు 66 ; గుడ్ల శ్రీరాములు
రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటీష్ వారి తరపున జర్మనీతో తలపడటానికి వెళ్లిన భారతీయ దళంలో శ్రీరాములు ఒకరు. లిబియాలోని అల్లాడిన్ రంగానికి వీరి దళం వెళ్ళింది. ఆ రోజుల్లో ఇటలీ, జర్మనీ విమానాలు శత్రువులపై అగ్నివర్షం కురిపిస్తున్నాయి. పోరాటం భీకరంగా సాగుతున్నది....













