స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రప్రాంతాన్ని కేంద్రంగా చేసుకున్న విదేశి వనితలు 69 ; మార్గరెట్ కజిన్స్
ఐర్లాండ్ కి చెందిన మార్గరెట్ గిల్లెప్సీ ప్రొటెస్టెంట్ క్రైస్తవ కుటుంబంలో పుట్టింది. 1902లో డిగ్రీ తీసుకుని డుబ్లిన్ లో టీచర్ అయింది. చదువుకునే రోజుల్లో సహాధ్యాయి అయిన జేమ్స్ కజిన్స్ ని పెళ్ళాడి మార్గరెట్ కజిన్స్ అయింది. భర్తతో పాటుగా మార్గరెట్...













