ఏడు పాయల గంగ
సగరుని యజ్ఞాశ్వాన్ని వెదుకుతూ బయల్దేరిన అతని అరవైవేల మంది పుత్రులు కపిలమహర్షి కోపానికి భస్మమయ్యారు. వారికి స్వర్గప్రాప్తి కలిగించేందుకు దివిలో ఉన్న గంగను భూమికి పంపమని కోరుతూ ఘోర తపస్సు చేశాడు భగీరథుడు. బ్రహ్మ దేవుడు అందుకు అంగీకరించాడు. ఉధృతంగా ప్రవహించే...










