Articles

ArticlesNews

ఇస్రో శుక్రయాన్‌కు కేంద్రం అనుమతి

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వీనస్‌తో పాటు గగన్‌యాన్‌, చంద్రయాన్‌-3 ప్రాజెక్టులకు సిద్ధమవుతున్నది. 2028లో ఇస్రో శుక్రయాన్‌ మిషన్‌ ప్రయోగించనుండగా, ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపిందని ఇస్రో డైరెక్టర్‌ నీలేశ్‌ దేశాయ్‌ తెలిపారు. సింథటిక్ ఎపర్చర్‌ రాడార్‌, ఆల్ట్రావైలెట్‌...
ArticlesNews

ధన్వంతరి ముపాస్మహే…!!

( నవంబర్ 27 - ధన్వంతరి జయంతి ) వైద్యుడిని నారాయణ స్వరూపంగా (‘వైద్యో నారాయణో హరిః’) భావించడం మన సంప్ర దాయం. ఆ ఆది వైద్యుడే ధన్వంతరి. శ్రీమన్నారాయ ణుడి 21 అవతారాల పరంపరంలో ఆయనది పన్నెండవదిగా చెబుతారు. క్షీరసాగర...
ArticlesNews

మహాకుంభమేళా జరిగే తేదీలు.. ప్రాంతాలు ఇవే..

దేశంలో 12 ఏళ్లకు ఒకసారి జరిగే మహాకుంభమేళా ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ఈ మేళాలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటారు. మహాకుంభమేళాలో పుణ్యస్నానాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. 2025 జనవరిలో నిర్వహించే బోయే మహాకుంభమేళాకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహా...
ArticlesNews

పూరీ జగన్నాథుడి రత్నభాండారం మరమ్మతులు జనవరి 31కల్లా పూర్తి

పూరీ జగన్నాథ స్వామి ఆలయంలోని రత్నభాండారం మరమ్మతు పనులు ఈ వారంలో మొదలుపెడతామని, జనవరి 31 నాటికల్లా పూర్తి చేస్తామనీ ఒడిషా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ వెల్లడించారు. ఆదివారం భువనేశ్వర్‌లో మీడియాతో మాట్లాడుతూ, ‘‘పురావస్తు సర్వేక్షణ విభాగం ఎఎస్ఐ అధికారులు...
ArticlesNews

పాకిస్తాన్‌లో షియా-సున్నీ తెగల ఘర్షణ: కనీసం 37మంది మృతి

పాకిస్తాన్ వాయువ్య ప్రాంతంలోని ఖైబర్ పఖ్తూన్‌వా ప్రొవిన్స్‌లో తెగల షియా-సున్నీ తెగల మధ్య తాజాగా జరిగిన ఘర్షణలో కనీసం 37మంది ప్రాణాలు కోల్పోయారు, మరో 30మందికి పైగా గాయపడ్డారని పోలీసులు శనివారం నాడు వెల్లడించారు. అప్ఘానిస్తాన్‌ సరిహద్దుల్లో ఉండే ఖైబర్ పఖ్తూన్‌వా...
ArticlesNews

భారత రాజ్యాంగం విశిష్ట లక్షణాలు

( నవంబర్ 26 - రాజ్యాంగ దినోత్సవం ) నేడు దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తున్నారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగానికి ఆమోదముద్ర పడినా, రాజ్యాంగ దినోత్సవం నిర్వహించలేదు. ఆ ఆనవాయితీ 2015లో మొదలైంది. ప్రతి ఏటా నవంబరు 26న రాజ్యాంగ...
ArticlesNews

అద్వైత సిద్ధికి.. అమరత్వ లబ్దికి..!

పుణ్యక్షేత్రాలను దర్శించే భక్తుల సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతోంది. కార్తీక మాసంలో శైవక్షేత్రాలు, బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల, దసరా నవరాత్రుల్లో అమ్మవారి క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడటం సాధారణమే. కానీ.. ఇటీవల కాలంలో దేశంలోని ప్రముఖ ఆలయాల్లో రోజువారీ భక్తుల సంఖ్య గణనీయంగా...
ArticlesNews

కుటుంబ విలువలు

భారతీయ జీవన విధానంలో కుటుంబ వ్యవస్థ చాలా ముఖ్యమైనది. ధర్మాచరణకు కుటుంబ వ్యవస్థ మూలస్తంభం. అటువంటి కుటుంబ వ్యవస్థ ఇక నిలబడదు అని కొందరు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మనం ఒక జాతిగా ఇన్ని సంవత్సరాలు నిలబడేం దుకు మూలస్తంభం కుటుంబ వ్యవస్థ....
ArticlesNews

ఆనందం, సుఖం, సంతోషం కోసమే మథనం : మోహన్ భాగవత్

ఆనందం, సుఖం, సంతోషం కోసం మథనం అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. సుఖం కోసం అందరూ బయటి ప్రపంచం వైపు చూస్తారు కానీ.. అది అక్కడ దొరకదని, అంతరంగంలోనే దొరుకుతుందన్నారు. నిజమైన సుఖం లోపల లేదని,...
ArticlesNews

వ్యాసుడు భాగవతం ఎందుకు రాశాడు?

వ్యాసమహర్షి వేదరాశిని విభజించాడు. విశేషంగా మహాభారత రచనను ముగించాడు. సరస్వతీ నదీతీరాన బదరికాశ్రమంలో ఏకాంతంగా కూర్చున్నాడు. అన్ని రచనలు చేసినా.. ఆయన మనసులో ఏదో అసంతృప్తి. మానవజాతికి ముక్తిని ప్రసాదించే రచన ఇంకేదో మిగిలిపోయిందని మనోవ్యథ. ‘విశిష్ట రచనలు చేశాను. వేదాలు...
1 174 175 176 177 178 342
Page 176 of 342