భారతీయ కుటుంబం ముగ్గురేసి పిల్లలను కనాలి : మోహన్ భాగవత్ పిలుపు
భారత్ లో జనాభా తగ్గుతుండటంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి భారతీయ కుటుంబం కనీసం ముగ్గురేసి పిల్లలను కనాలని పిలుపునిచ్చారు. జనసంఖ్య క్షీణిస్తే సమాజమే అంతరిస్తుందని తీవ్ర హెచ్చరికలు చేశారు. నాగపూర్...













