Articles

ArticlesNews

జనాభా కంటె ఎక్కువ ఆధార్ రిజిస్ట్రేషన్లు: ఝార్ఖండ్‌లో బంగ్లాదేశీ చొరబాట్ల ఫలితం

ఝార్ఖండ్ సరిహద్దు జిల్లాల్లో ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్లలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. లోహార్‌డాగా, సాహిబ్‌గంజ్, పకూర్, గఢ్‌వా, లాతేహార్ వంటి జిల్లాల్లో ఆధార్ కార్డుల రిజిస్ట్రేషన్ కోసం దాఖలు చేసుకున్నవారి సంఖ్య, స్థానిక జనాభా కంటె చాలా ఎక్కువగా ఉంది. ఈ...
ArticlesNews

హైందవ శంఖారావ సభ దేవాలయ ప్రగతికి ప్రభ

-తనికెళ్ళ సత్య రవికుమార్, VHP ప్రాంత కార్యదర్శి, ఉత్తరాంధ్ర, కన్వీనర్, హైందవ శంఖారావం దేవాలయం మన భారత జాతికి హృదయం. శుభసంస్కారాల కేంద్రం. అనాదిగా సమాజాన్ని నడిపిస్తున్న ఆచార్య పీఠం. ప్రగతి పరిమళాలు వెదజల్లే సామాజిక నందనవనం. దేవాలయం యావత్ హిందూ...
ArticlesNews

తీర్థయాత్రా స్థలంగా సంభాల్‌..

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో పురాతన శివాలయంతో పాటు మెట్లబావి మొదలైనవి బయటపడిన దరిమిలా యూపీలోని యోగీ సర్కారు సంభాల్‌ను తీర్థయాత్రా స్థలంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఇందుకు సంబంధించిన పనులను ముమ్మరం చేసింది. పాలరాతి నిర్మాణాలు సంభాల్‌లో షాహీ జామా మసీదు సర్వే...
ArticlesGallery

ముస్లిముల వేధింపులు తట్టుకోలేక ఇల్లు అమ్మకానికి పెట్టిన విధవరాలు

ఉత్తరప్రదేశ్ లఖీంపూర్ ఖేరీ జిల్లాలోని బసాహా మాఫీ గ్రామంలో ఒక విధవ తన ఇంటిని అమ్మకానికి పెట్టింది. ఆ విషయాన్ని ఒక ప్రకటనగా తన ఇంటి గోడకు అంటించింది. ఆ పోస్టర్‌లో ఆమె రాసిన విషయమే ప్రత్యేకంగా ఉంది. ‘‘ముస్లిముల వేధింపులు...
ArticlesNews

బాంగ్లా హిందువులకు మంచిరోజులు రానున్నాయా?

బాంగ్లాదేశ్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు భారత్‌లో అత్యంత ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఇస్లామిక్‌ అతివాదులు, తీవ్రవాదులు తెగబడి హిందువులపై జరుపుతున్న హింస, ఆలయాల విధ్వంసం పట్ల మానవ హక్కుల కార్యకర్తలుగా చెప్పుకునే వారు, ఉదారవాదులు, వామపక్షవాదుల కళ్లకు కనిపించకపోవడం సర్వసాధారణమే అయినా,...
ArticlesNews

ఈశ్వరీదేవి ఆరాధన

(డిసెంబర్ 24 - ఈశ్వరీదేవి సజీవ సమాధి నిష్ఠ పొందిన రోజు) జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞాని, తత్వవేత్త, సంఘ సంస్కర్తగా ప్రసిద్ధి చెందారు. ఆయన తత్వ వారసురాలిగా శ్రీ ఈశ్వరీదేవి పేరు పొందారు. రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప...
ArticlesNews

తమిళనాడు సేలంలో చోళుల కాలం నాటి శిలాశాసనం లభ్యం

తమిళనాడులోని సేలం పట్టణంలో పెరుమాళ్ ఆలయం దగ్గర చోళుల కాలం నాటి 725 సంవత్సరాల పురాతనమైన శిలాశాసనం బైటపడింది. మూడవ కుళోత్తుంగ చోళుడి పరిపాలనా కాలంలో, సామాన్య శకం 1190లో ఆ శిలాశాసనాన్ని వేయించి ఉంటారని అంచనా. దాని ద్వారా సేలం...
ArticlesNews

వందేళ్ల నాటి రామాలయానికి పూర్వవైభవం

వందేళ్ల పూర్వ వైభవం కలిగిన సీతారామస్వామి ఆలయం ధూప దీప నైవేద్యాలు కరువై మూతబడింది.బాపట్ల జిల్లా చినగంజాం గ్రామ నడిబొడ్డున నెలకొని ఉన్న పురాతన ఆలయం సీతారామస్వామి ఆలయం. ఇప్పటివరకు మూతవేసిన పూర్వీకులు భక్తి విశ్వాసాలకు ఒక నిలువెత్తు ఆనవాలుగా మాత్రమే...
ArticlesNews

‘దీక్షా’దక్షత.. పరిపూర్ణత

మండలం రోజుల పాటు అమ్మవారి దీక్షను స్వీకరించి ఎంతో భక్తిశ్రద్ధలతో నిత్య పూజలు నిర్వహించే భవానీలు.. అమ్మవారి దీక్షలను విరమించేందుకు విజయవాడ ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. శనివారం నుంచి ప్రారంభమయిన భవానీ దీక్ష విరమణలకు దేవస్థానం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. స్నానఘాట్లు,...
ArticlesNews

సనాతన ధర్మ సేవకుడు స్వామి శ్రద్ధానంద

( డిసెంబర్‌ 23‌ – స్వామి శ్రద్ధానంద వర్ధంతి ) స్వామి శ్రద్ధానంద పూర్వ నామం మున్షీరామ్‌ ‌విజ్‌. ‌గొప్ప విద్యావేత్తగా, ఆర్యసమాజ్‌ ‌కార్యకర్తగా ప్రసిద్ధులు. స్వామి దయానంద సరస్వతి ఉపన్యాసా లతో ప్రభావితులై సామాజిక సరస్కరణోద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు....
1 164 165 166 167 168 342
Page 166 of 342