మల్లన్న స్పర్శ దర్శన భాగ్యం
శ్రీశైల మల్లన్న ఉచిత స్పర్శ దర్శనాన్ని పునఃప్రారంభించాలని దేవాదాయశాఖ, దేవస్థానం అధికారులు నిర్ణయించారు. ఆర్జిత సేవలకు ఇబ్బందులు లేకుండా మధ్యాహ్నం వేళల్లో ఈ అవకాశం కల్పించనున్నారు. త్వరలో తేదీ ఖరారు చేయనున్నారు. దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో శ్రీశైల క్షేత్రం ఒకటి. ఇక్కడ...













