( ఆగష్టు 2 - పింగళి వెంకయ్య జయంతి ) జాతీయ జెండా.. ప్రతి దేశానికి ఇది చాలా ప్రత్యేకం. మన దేశానికి కూడా మువ్వన్నెల పతాకం అలానే. ఆ త్రివర్ణ పతాకాన్ని చూసిన ప్రతిసారీ ఈ దేశ స్వాతంత్య్రం కోసం...
పంజాబులోని మోగా జిల్లాకేంద్రం. ఆరోజుల్లో ఖలిస్తాన్ ఉద్యమం ఉధృతంగా జరుగుతోంది. పంజాబీలకు ఖలిస్తాన్ పేరుతో ప్రత్యేకదేశం కావాలనే కొంతమంది అతివాదులకు పాకిస్తాన్ అండదండలందించడం మొదలెట్టింది. తాము ఎంత ప్రయత్నిస్తున్నా , పంజాబీలలో తమ ఉద్యమానికి మద్దతు లభించడం లేదే అనే ఆలోచన...
సనాతన ధర్మం, వాఙ్మయ పరిరక్షణ, పర రాష్ట్రంలో అమ్మభాష మనుగడకు తన వంతు సహకారం అందించాలన్న సంకల్పంతో ముందుకు సాగుతోంది తమిళనాడు రాజధాని చెన్నపురిలోని ‘వేద విజ్ఞాన వేదిక’.ఇద్దరు మిత్రుల(నోరి రామకృష్ణయ్య, సూరి రామకృష్ణ శాస్త్రి) మానస పుత్రిక. బాలారిష్టాలు అధిగమిస్తూ,...
కేరళను ఒకరి తరువాత ఒకరుగా పాలిస్తున్న కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వారు ముస్లింలు ఆడమన్నట్టు ఆడతారని శ్రీ నారాయణ ధర్మ పరిపాలన (ఎస్ఎన్డీపీ) యోగమ్ ప్రధాన కార్యదర్శి వెల్లప్పల్లి నటేశన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేరళ రాష్ట్రం 2040 నాటికి ముస్లిం ఆధిక్యంలోకి...
( శ్రావణ మాసం ఏడవ రోజు - తులసీదాసు జయంతి ) హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని ఏడవ రోజున తులసీదాసు పుట్టినరోజు జరుపుకుంటారు. ఈ సంవత్సరం తులసీదాసు జయంతి 31 జూలై 2025 గురువారం జరుపుకుంటున్నాము....
( జూలై 30 – ఉద్ధం సింగ్ బలిదాన్ దివస్ ) 1919 ఏప్రిల్ 13 పంజాబ్ లోని అమృతసర్ లో జలియన్ వాలాబాగ్ అనే చిన్నతోటలో రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా, శాంతియుతంగా సభ జరుపుకుంటున్న ప్రజలపై జనరల్ డయ్యర్ విచక్షణారహితంగా...
హిందువుల్ని ఎలాగైనా మతం మార్చేసి తమ దేవుడిని పూజించేలా చెయ్యాలని వందల ఏళ్ళుగా ఎడారి మతాలు కిందా మీదా పడుతున్నాయి. హిందువుల ఆలయాల్ని కూల్చేసి, సంస్కృతిని నాశనం చేసి, నరమేధాలు చేసి భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చెయ్యాలని పెద్ద సంఖ్యలో ముస్లిం...
ప్రకృతి పులకింపజేస్తుంది, మైమరపింపజేస్తుంది. రుతుగీతాలతో, వసంత సోయగాలతో కనులకూ, వీనులకూ విందును కలిగించి అలరిస్తుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నట్లు ‘అందమైన ప్రకృతి జనజీవనానికి వరం’. మన పాంచభౌతిక శరీరం ప్రకృతిలో భాగమే. అందుకే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఆయుర్వేదం, ఇతర భారతీయ...
అటవీ సంపద ఇప్పుడు లోకంలోనే అత్యంత కీలకమైన సంపద. అడవులను కాపాడుకోవడానికి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే సామాజిక కార్యకర్తలు కూడా అటవీ సంపదను రక్షించుకునే విషయంలో అనేకంగా జాగృత కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఒడిశాలో మాత్రం...
‘కృషి పరాశరము’- ఇది వ్యవసాయం గురించి చర్చించే గ్రంథం. రచయిత పేరు కూడా గ్రంథశీర్షికలోనే కలసి ఉంది-పరాశరుడు. ఇదే కాదు, మానవులకు ప్రధాన ఆహారం చెట్ల నుండే వస్తుంది గనుక ‘వృక్షాయుర్వేదము’తో ఆ విషయాన్ని చర్చించినవారు కూడా పరాశరుడే. మరొకటి, ‘పరాశర...