జమ్ముకశ్మీర్ అప్నీ అమన్ కమిటీ(జేఏఏసీ-జాక్)ప్రతిపాదించిన 38 డిమాండ్లను పాకిస్తాన్ ప్రభుత్వం ఆమోదించింది. అలాగే పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఇటీవల చోటుచేసుకున్న నిరసనకారుల మరణాలపై న్యాయ విచారణకు, నిర్బంధించిన...
తీర ప్రాంతానికి చేరువలోని సాగరజలాల్లో శత్రు జలాంతర్గాముల ఉనికిని పట్టేసే యుద్ధనౌక ‘అండ్రోత్’ భారత నౌకాదళంలో చేరింది. విశాఖ నేవల్ డాక్యార్డ్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో రెండో...
వాల్మీకి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు...
కెనడా ఒంటారియో ప్రావిన్స్లో భారతీయ సినిమాల ప్రదర్శనపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడుతున్నారు. ఓక్విల్లే అనే పట్టణంలోని ఓ సినిమా థియేటర్లో భారతీయ సినిమాలను ప్రదర్శిస్తుండగా...
ప్రకృతి ఆధారిత వ్యవసాయం ద్వారా ఆర్థికాభివృధికి, పర్యావరణ పరిరక్షణకు దోహదం పడుతుందని రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛాన్సలర్ టి. విజయ్ కుమార్ అన్నారు. అల్లూరి...