విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఈరోజు నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు నుంచి పది రోజులపాటు కనకదుర్గా అమ్మవారు వివిధ అవతారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. దసరా ఉత్సవాల్లో తొలిరోజైనా ఈరోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తున్నారు. బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనదని భక్తుల నమ్మకం. బాలా మంత్రం సమస్త దేవీమంత్రాల్లోనే ముఖ్యమైంది. అందుకే విద్యోపాసకులకి మొట్టమొదటగా బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారు. మహా త్రిపుర సుందరీ దేవి నిత్యం కొలువైన పవిత్రమైన శ్రీచక్రంలో మొదటి అమ్నాయంలో ఉండే తొలి దేవత శ్రీబాలాత్రిపురసుందరీదేవి. అందుకే ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహా త్రిపుర సుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలం. దసరా మహోత్సవాలలో భక్తులకు పూర్ణవలం అందించే అలంకారంలో శ్రీబాలా త్రిపుర సుందరీ దేవి దర్శనమిస్తారు.
30
You Might Also Like
విజయవాడలో నేటి నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు
15
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల మూడు నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. కానున్నాయి. ఈ సందర్భంగా నగరంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు...
ఆలయాల జీర్ణోద్ధరణకు కృషి
17
ఆలయాల జీర్ణోర్ధరణకు అన్ని విధాల కృషి చేస్తామని వైయస్సార్, అన్నమయ్య ఉమ్మడి జిల్లాల దేవదాయ శాఖ అధికారి సి.విశ్వనాథ్ అన్నారు.అన్నమయ్య జిల్లా రామాపురం మండలంలోని హసనాపురం గ్రామంలో...
అయోధ్యలో నవరాత్రి వేడుకలు.. మారిన దర్శన, హారతి సమయాలు
20
దేశవ్యాప్తంగా దసరా నవరాత్రుల ఉత్సాహం నెలకొంది. యూపీలోని అయోధ్యలోనూ దసరా వేడుకలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ శరన్నవరాత్రులలో రామ్లల్లా దర్శన, మంగళ హారతుల సమయాల్లో మార్పులు...
‘మోమిడి’కి జాతీయ ఉత్తమ అవార్డు
28
చిత్తూరు జిల్లా చిల్లకూరు మండలం మోమిడి పంచాయతీకి జాతీయస్థాయి ఉత్తమ అవార్డు లభించింది. స్వచ్ఛ భారత్లో భాగంగా ‘పేదరికం లేని జీవనోపాధి మెరుగ్గా ఉన్న పంచాయతీ, ఆరోగ్యకరమైన,...
రాజకీయ ఇస్లాంతో కేరళకు ముప్పే: సీపీఎం నేత
వాస్తవం వెలుగు చూడడం కాస్త ఆలస్యం కావచ్చు. కానీ సత్యమే గెలుస్తుంది. సత్యం చీకట్లో ఉండలేదు. కేరళలో రాజకీయ ఇస్లాం యువతను ఉగ్రవాదం వైపు నెట్టే ప్రయత్నం...
ఆలయాలే వీరి టార్గెట్
26
అంతర్రాష్ట్ర దొంగల ముఠా పోలీసులకు పట్టుబడింది. జిల్లాలో కొన్నాళ్ల నుంచి ఆలయాల్లో వరుస చోరీల వెనుక ఈ ముఠా హస్తం ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ...