భూమికి, చంద్రుడికి మధ్య నెట్వర్క్ను పెంచేలా, అంతరిక్ష ప్రయాణాన్ని సులభతరం చేసే దిశగా చైనా రోడ్ మ్యాప్ను రూపొందించింది. కమ్యూనికేషన్ సూపర్ హైవే ద్వారా భూమిని చంద్రుడితో అనుసంధానం చేయాలని ఆ దేశం భావిస్తోంది. చైనా అకాడమీ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ (సీఏఎ్సటీ), బీజింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్క్రాఫ్ట్ సిస్టమ్ ఇంజనీరింగ్స్ పరిశోధకులు దీనికోసం కృషి చేస్తున్నారు. వారు ప్రతిపాదించిన ఈ సూపర్హైవే నెట్వర్క్లో 30 ఉపగ్రహాలతోపాటు భూమి, చంద్రుడికి మధ్య రియల్టైమ్ పర్యవేక్షణకు మూడు లునార్ గ్రౌండ్ స్టేషన్లు ఉంటాయి. వీటి ద్వారా.. ఆడియో గానీ, ఫొటోలు గానీ, వీడియోలు గానీ 20 లేదా అంతకంటే ఎక్కువ మంది అంతరిక్ష ప్రయాణికులు ఏకకాలంలో భూమిపై ఉన్న వారితో కమ్యూనికేషన్ చేసేలా చేయడం ఈ సూపర్హైవే సృష్టి ఉద్దేశం. వ్యోమనౌక భూమి, చంద్రుడి మధ్య ప్రయాణిస్తున్నప్పుడు జాబిల్లిపై జరిగే ఉపరితల కార్యకలాపాలను ఈ నెట్వర్క్ ద్వారా కచ్చితమైన స్థానం, నావిగేషన్, టైమింగ్తో సహా పొందవచ్చు. భూమికి, చంద్రుడికి మధ్య ఉన్న సిస్ లునార్ స్పేస్లో చిన్నగా ఒక మీటరు పరిమాణంలో ఉండే కదిలే లక్ష్యాలను కూడా ఈ నెట్వర్క్ పర్యవేక్షించగలదని ఈ ఏడాది జూన్లో వెలువడిన చైనీస్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ జర్నల్లో పరిశోధకులు వెల్లడించారు. మానవ కార్యకాలాపాలకు సిస్ లునార్ స్పేస్ కొత్త సరిహద్దుగా మారిందని చాంగ్స్-5 మిషన్ డైరెక్టర్ యాంగ్ మోంగ్ఫీ తెలిపారు.
53
You Might Also Like
భారత రాకెట్ ప్రయోగాల్లో విప్లవాత్మక మార్పులకు ఆద్యులు సతీష్ ధవన్
( సెప్టెంబర్ 25 - సతీష్ ధవన్ జయంతి ) భారత అంతరిక్ష ప్రయోగాల్లో ఫ్రొఫెసర్ సతీష్ ధవన్ది సువర్ణ అధ్యాయం. ఎందుకుంటే ఆయన నెలకు ఒక్క...
మూత్రం, ఉమ్మి కలిపి అమ్మేవారిని బహిష్కరించండి : పంచాయితీ నిర్ణయం
18
యూరిన్ జిహాద్, ఉమ్మి జిహాద్ కి వ్యతిరేకంగా ఘజియాబాద్ లో హిందువులంతా సంఘటితమయ్యారు. ఉమ్మితో, మూత్రంతో ఆహారం, పానీయాలను కలుషితం చేసే వ్యక్తులను ఆర్థికంగా, సామాజికంగా బహిష్కరించాలని...
పళని పంచామృతంపై తమిళ డైరెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు
20
పళని ఆలయంలో భక్తులకు అందజేసే పంచామృతంలో గర్భనిరోధక మాత్రలు కలుపుతున్నారని ఆరోపించిన తమిళ దర్శకుడు మోహన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదయం చెన్నైలో అరెస్ట్...
సంజయ రాయబారం: తిక్కన చమత్కారం
రాజకీయాలలో రాయబారాలకు గల స్థానము ఈనాడే కాదు, ఏనాటి నుంచో ప్రముఖమైనది. ఇరుపక్షాల వారికి అభిప్రాయభేదములేర్పడి, అవి సంకుల సమరానికి దారితీయ పరిస్థితులేర్పడినప్పుడు ఆ ప్రమాద పరిస్థితిని...
రాష్ట్రంలో మొట్టమొదటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్
33
ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో మొట్టమొదటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ప్రారంభం కానుంది. ఈనెల 27న మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఈ...
పైడితల్లి దర్శనం ఉచితం
27
ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం విజయనగరం పైడితల్లి అమ్మవారిని తొలేళ్లు, సిరిమానోత్సవం పర్వదినాల్లో భక్తుల కు ఉచిత దర్శనం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఓ...