హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లా ఇస్మాయిల్ పూర్ గ్రామంలో అత్యంత దారుణం జరిగింది. లోక్సభ ఫలితాలు వెలువడిన కాసేపటికే దుండగులు 16 ఆవులను పదునైన వస్తువుతో తీవ్రంగా గాయపరిచారు. ఈ విషయాన్ని జంతు ప్రేమికురాలు అర్చన ఉపాధ్యాయ గమనించారు. చనిపోయిన ఆవులను, గాయపడిన ఆవులను ఆమె గమనించారు. కొన్ని ఆవులకు పదునైన వస్తువుతో గట్టిగా పొడిచిన గాయాలు, ఎముకలు బయటికి వెళ్లి కనిపించాయి. ఇది అత్యంత క్రూరమైన చర్య అని ఆమె మండిపడిరది. దీంతో అర్చనా ఉపాధ్యాయ పల్లా ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు . 16 ఆవులు తీవ్ర గాయాలపాలయ్యాయని ఫిర్యాదు చేశారు. హర్యానా గోసంవర్ధన్ చట్టం 2015 ప్రకారం దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. వెంటనే దాడి చేసిన నిందితులను గుర్తించి, సమగ్రంగా దర్యాప్తు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. మరోవైపు ఆసవ్త జంతు ఆస్పత్రి వ్యవస్థాపకుడు రవి దూబే కూడా ఘటనపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. గాయాలు అతి భయానకంగా వున్నాయని, మూగజీవాలపై అతి క్రూరంగా దాడులకు దిగారని మండిపడ్డారు. ఈ చర్యను తాము ఖండిస్తున్నామని పేర్కొన్నారు.
78
You Might Also Like
యూపీలో హిందూ వ్యాపారులపై ముస్లింల దాడి
22
యూపీలోని సరఫా బజార్ లో శుక్రవారం హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఓ దుకాణం విషయంలో జైనులపై ముస్లిం వ్యాపారులు దాడి చేశారు .దీంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి....
ఇంట్లో బైబిలే చదువుతా… జగన్
18
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తానేంటో చెప్పేశారు. ఇంట్లో తాను బైబిల్ చదువుతానని బహిరంగంగానే ప్రకటించారు. ఆయన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న సందర్భంగా...
ఉత్సాహంగా తీజ్ ఉత్సవాలు
22
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి పెద్ద తండా లో తీజ్ ఉత్సవాలు ఉత్సాహంగా సా గాయి. ఈ ఉత్సవాలను 11రోజుల పాటు నిర్వహించారు. చివరి రోజు...
వైద్యసహాయం పేరిట మతమార్పిడి ప్రయత్నాలను అడ్డుకున్న ప్రజలు
14
బిహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లా బగహా పట్టణంలో క్రైస్తవ మిషనరీలు ఏర్పాటు చేసిన ఒక సమావేశాన్ని స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. ఆ సమావేశంలో వారు వైద్య సహాయం...
1న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
30
తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబరు 4 నుంచి 12వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో 1వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఉదయం...
శ్రీకాకుళం జిల్లాలో ‘గో’వేదన
32
శ్రీకాకుళం జిల్లాలో పశువుల అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. కోటబొమ్మాళి మండలం నారాయణవలస సంత నుంచి కబేళాలకు ఈ పశువుల తరలింపు అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది....