ఛత్తీస్గఢ్లోని భిలాయ్కు చెందిన ప్రముఖ జానపద కళాకారుడు రిఖి క్షత్రియ గత 45 ఏళ్లుగా శ్రమిస్తూ 211 అరుదైన జానపద సంప్రదాయ వాయిద్యాలను సేకరించారు. భిలాయ్ స్టీల్...
ప్రకృతి వ్యవసాయం రైతుల ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని ప్రకృతి వ్యవసాయ డీపీఎం కె.అమలకుమారి తెలిపారు. రైతు సాధికార సంస్థ, జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐసీఆర్పీ...
ఆ గ్రామం అమరశిల్పులకు పుట్టినిల్లు. జీవంలేని బండరాళ్లను ఉలిదెబ్బలతో గాయాలు చేసి జీవం పోసి అందమైన ఆకృతులను మలచడం వారి ప్రత్యేకత. రాజులు పోయినా, రాజ్యాలు కూలినా...
కార్తికపురాణాన్ని అనుసరించి మొట్టమొదటిగా నైమిశారణ్యంలో మునులందరూ వనభోజనాలు చేశారు. నాటి నుంచి ఈ వేడుక కొనసాగుతోంది. శ్రీకృష్ణ బలరాములు గోప బాలురతో కలిసి వనభోజనాలు చేశారని భాగవతంలో...