బంగ్లాదేశ్ లోని హిందువులపై ఇస్లామిక్ ఛాందసవాదులు చేస్తున్న హింసాకాండను నిరసిస్తూ కోలకతాలో హిందువులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. జాదవ్ పూర్ లో హిందువులందరూ రోడ్డెక్కి నిరసనకు దిగారు. బంగ్లాదేశ్ లోని హిందువులకు రక్షణ కల్పించాలని మానవహారాన్ని ఏర్పాటు చేశారు. అలాగే కొవ్వొత్తులను వెలిగించి, తమ నిరసనను వ్యక్తం చేశారు. అయితే జాదవ్ పూర్ లోనే వుండే జాదవ్ పూర్ విశ్వవిద్యాలయం నుంచి విద్యార్థి సంఘాలు గానీ, ప్రొఫెసర్లు గానీ ఎవ్వరూ ఈ నిరసనలో పాల్గొనలేదు.
ఎందుకంటే.. ప్రతిసారీ మానవ హక్కులు, పౌర హక్కులంటూ వామపక్ష ఎజెండాను తమ భుజాలకెత్తుకునే ఈ ఫ్రొఫెసర్లు హిందువులకు మాత్రం తమ మద్దతివ్వలేదన్న విషయాన్ని మనమందరమూ గమనించాల్సిన అంశం. ఈ సందర్భంగా నిరసనలో పాల్గొన్న వారు వెంటనే బంగ్లాలో హిందువులపై జరుగుతున్న మారణ హోమాన్ని తక్షణమే నిరోధించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందువులపై ఇంత దారుణాలు జరుగుతున్నా.. సీపీఎం, కాంగ్రెస్, టీఎంసీ వంటి రాజకీయ పక్షాలు మౌనంగా ఎందుకున్నాయంటూ సూటిగా నిలదీశారు.బంగ్లాదేశ్ నుంచి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి హిందువులు అక్కడి నుంచి వెళ్లిపోవడానికి తగిన ఏర్పాట్లు కూడా చేయాలని వీరు కోరారు.
58
You Might Also Like
తిరుమలలో ‘ఎఫ్ఎస్ఎస్ఏఐ’ ల్యాబ్
41
తిరుమలలో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రాష్ట్ర స్థాయి ఆరోగ్య ప్రయోగశాలను ఏర్పాటు చేసేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సిద్ధమైంది....
ఇంద్రకీలాద్రిలో శుద్ధి కార్యక్రమం నిర్వహించిన డిప్యూటీ సీఎం
26
గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో అపచారం జరిగినందుకు గాను ఉపముఖ్యమంత్రి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దీక్షలో భాగంగా ఇవాళ విజయవాడలోని ఇంద్రకీలాద్రి...
పుణె విమానాశ్రయానికి సంత్ తుకారాం పేరు
34
పుణెలోని లెహగావ్ విమానాశ్రయం పేరు మారనుంది. దీనికి 'జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్' గా పేరు మారుస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....
సంఘకార్యమే ప్రాణం.. వసుధైక కుటుంబమే ధ్యేయం..
సంఘకార్యాన్ని ఆజీవన పర్యంతం మోసి, డాక్టర్ జీ తత్వరూపంగా నిలిచి, భరతమాత ఋణం తీర్చుకోవటమే ధ్యేయంగా జీవితాన్ని సాగించి పరమాత్మలో ఐక్యమైన మల్లాపురం భీష్మాచారి ప్రతి ఒక్కరికీ...
ఆలయ నిర్వహణ సాధువుల పర్యవేక్షణలో వుండాలి: శ్రీశ్రీ రవిశంకర్
24
తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి క్షమించరాని నేరం అని, హిందువుల హిందువులు తీవ్రంగా మనోవేదనకు గురయ్యారని పేర్కొంటూ మార్కెట్లో లభించే నెయ్యి సంగతేంటని ఆధ్మాత్మిక గురువు,...
చంద్రుడిపై రయ్ రయ్మంటూ.. ఒక చోట నుంచి మరో చోటకు ప్రయాణించవచ్చు..
43
చంద్రుడిపై పరిశోధనలు మరింత వేగం పుంజుకోనున్నాయి. ఇప్పటివరకు చంద్రుడిపై ల్యాండ్ అయిన చోటనే పరిశోధనలకు వీలుండేది. ఇప్పుడు ల్యాండ్ అయిన చోట నుంచి వ్యోమగాములు కొంత దూరం...