షేక్ హసీనా బంగ్లాదేశ్ను వీడడంపై ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు బంగ్లాదేశ్ నుంచి తనని తరమేసిన ఇస్లామిక్వాదుల ఒత్తిడి వల్లే నేడు షేక్ హసీనా దేశాన్ని వీడారంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇస్లామిక్వాదులు, అవినీతి, అక్రమాలను ప్రోత్సహించడం వల్లే హసీనాకు ఈ పరిస్థితి ఎదురైందని పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో మహిళల సమానత్వంపై తస్లీమా రాసిన లజ్జ అనే నవల 1990ల్లో తీవ్ర వివాదాస్పదమైంది. ఇస్లామికవాదుల ఒత్తిడుల నేపథ్యంలో తస్లిమా దేశ బహిష్కరణకు గురయ్యారు. బంగ్లాలో తాజా పరిణామాలపై తస్లీమా స్పందిస్తూ.. ‘‘హసీనా ప్రస్తుత పరిస్థితికి ఆమే బాధ్యురాలు. ఇస్లామిక్వాదులను, అవినీతి, అక్రమాలను ప్రోత్సహించింది ఆమే. బంగ్లాదేశ్ పాకిస్థాన్లా మారకూడదు. సైనిక పాలన ఉండకూడదు. రాజకీయ పార్టీలు దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికవాదాన్ని తీసుకురావాలి’’ అని పోస్ట్ చేశారు.
63
You Might Also Like
భారత రాకెట్ ప్రయోగాల్లో విప్లవాత్మక మార్పులకు ఆద్యులు సతీష్ ధవన్
( సెప్టెంబర్ 25 - సతీష్ ధవన్ జయంతి ) భారత అంతరిక్ష ప్రయోగాల్లో ఫ్రొఫెసర్ సతీష్ ధవన్ది సువర్ణ అధ్యాయం. ఎందుకుంటే ఆయన నెలకు ఒక్క...
మూత్రం, ఉమ్మి కలిపి అమ్మేవారిని బహిష్కరించండి : పంచాయితీ నిర్ణయం
18
యూరిన్ జిహాద్, ఉమ్మి జిహాద్ కి వ్యతిరేకంగా ఘజియాబాద్ లో హిందువులంతా సంఘటితమయ్యారు. ఉమ్మితో, మూత్రంతో ఆహారం, పానీయాలను కలుషితం చేసే వ్యక్తులను ఆర్థికంగా, సామాజికంగా బహిష్కరించాలని...
పళని పంచామృతంపై తమిళ డైరెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు
24
పళని ఆలయంలో భక్తులకు అందజేసే పంచామృతంలో గర్భనిరోధక మాత్రలు కలుపుతున్నారని ఆరోపించిన తమిళ దర్శకుడు మోహన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదయం చెన్నైలో అరెస్ట్...
సంజయ రాయబారం: తిక్కన చమత్కారం
రాజకీయాలలో రాయబారాలకు గల స్థానము ఈనాడే కాదు, ఏనాటి నుంచో ప్రముఖమైనది. ఇరుపక్షాల వారికి అభిప్రాయభేదములేర్పడి, అవి సంకుల సమరానికి దారితీయ పరిస్థితులేర్పడినప్పుడు ఆ ప్రమాద పరిస్థితిని...
రాష్ట్రంలో మొట్టమొదటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్
35
ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో మొట్టమొదటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ప్రారంభం కానుంది. ఈనెల 27న మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఈ...
పైడితల్లి దర్శనం ఉచితం
27
ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం విజయనగరం పైడితల్లి అమ్మవారిని తొలేళ్లు, సిరిమానోత్సవం పర్వదినాల్లో భక్తుల కు ఉచిత దర్శనం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఓ...