ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చన్న కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్పందించింది. ”రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ గత 99 సంవత్సరాలుగా దేశ పునర్నిర్మాణం మరియు సమాజ సేవలో నిరంతరం నిమగ్నమై ఉంది. జాతీయ భద్రత, ఐక్యత , సమగ్రత మరియు ప్రకృతి వైపరీత్యాల సమయాల్లోపని చేస్తున్న సంఘ్ పాత్రను ఎప్పటికప్పుడు దేశంలోని వివిధ రకాల నాయకత్వం ప్రశంసించింది. రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా, సంఘ్ వంటి నిర్మాణాత్మక సంస్థ కార్యకలాపాల్లో పాల్గొనకుండా ప్రభుత్వ ఉద్యోగులను అప్పటి ప్రభుత్వం నిరాధారంగా నిషేధించింది. ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సముచితమైనది మరియు భారత ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయబోతోంది.” అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆఖిలభారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ పేర్కొన్నారు.
https://x.com/RSSorg/status/1815288116619719100?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1815288116619719100%7Ctwgr%5E10aef75f4d7bf45fed53c77b8e8fb2daf28d9903%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vsktelangana.org%2FEncyc%2F2024%2F7%2F22%2Frss-react-govt-decision-to-lift-ban-on-employees-participating-rss-activities.html
59
You Might Also Like
సంఘకార్యమే ప్రాణం.. వసుధైక కుటుంబమే ధ్యేయం..
సంఘకార్యాన్ని ఆజీవన పర్యంతం మోసి, డాక్టర్ జీ తత్వరూపంగా నిలిచి, భరతమాత ఋణం తీర్చుకోవటమే ధ్యేయంగా జీవితాన్ని సాగించి పరమాత్మలో ఐక్యమైన మల్లాపురం భీష్మాచారి ప్రతి ఒక్కరికీ...
ఆలయ నిర్వహణ సాధువుల పర్యవేక్షణలో వుండాలి: శ్రీశ్రీ రవిశంకర్
16
తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి క్షమించరాని నేరం అని, హిందువుల హిందువులు తీవ్రంగా మనోవేదనకు గురయ్యారని పేర్కొంటూ మార్కెట్లో లభించే నెయ్యి సంగతేంటని ఆధ్మాత్మిక గురువు,...
చంద్రుడిపై రయ్ రయ్మంటూ.. ఒక చోట నుంచి మరో చోటకు ప్రయాణించవచ్చు..
28
చంద్రుడిపై పరిశోధనలు మరింత వేగం పుంజుకోనున్నాయి. ఇప్పటివరకు చంద్రుడిపై ల్యాండ్ అయిన చోటనే పరిశోధనలకు వీలుండేది. ఇప్పుడు ల్యాండ్ అయిన చోట నుంచి వ్యోమగాములు కొంత దూరం...
అవన్నీ మా ఆస్తులే.. వక్ఫ్ మాటలకు ముక్కున వేలేసుకుంటున్న జనాలు
21
ఢిల్లీ వక్ఫ్ బోర్డు పలు ఆస్తులు తమవేనంటూ కొత్త రాగం అందుకుంది. దీంతో ఈ ఘటన వివాదానికి దారితీసింది. డీటీసీ బస్టాండ్, డీడీఏ కార్యాలయం, ఫోర్ లైన్...
సెక్యులరిజం యూరోపియన్ భావన.. భారత్లో అవసరం లేదు: తమిళనాడు గవర్నర్
26
సెక్యులరిజం అన్నది యూరోపియన్ భావన అని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తెలిపారు. భారతీయులకు ఇది అవసరం లేదని అన్నారు. లౌకికవాదం పేరుతో భారత ప్రజలకు మోసం...
ఆ ఆలయంలో ప్రసాదాలపై నిషేధం
26
తిరుపతి శ్రీవారి లడ్డూ చుట్టూ ప్రస్తుత వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూపీలోని మంకామేశ్వర్ ఆలయం కీలక నిర్ణయం తీసుకున్నది. భక్తులు బయటి నుంచి...