ఆంధ్ర అయోధ్యగా పేరు గాంచిన ఒంటిమిట్టలో గురు పౌర్ణమి సందర్భంగా కోదండ రామస్వామి భక్తులు 14 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ చేశారు. సీఐ పురుషోత్తంరాజు ఆధ్వర్యంలో బీజేపీ నాయకుడు పాటూరు గంగి రెడ్డితో కలిసి ఉదయం ఆరు గంటలకు కోదండ రామాలయం నుంచి పెద్ద కొత్త పల్లె, పేరూరు, పెన్నపేరూరు, ఇబ్రహీంపేట, రాచగూడపల్లె, రాచపల్లి, సాలాబాద్, మలకాటిపల్లె మీదుగా గిరి ప్రదక్షిణ చేశారు. ఈ సందర్భంగా సీఐ పురుషోత్తంరాజు మాట్లాడుతూ కోదండ రాముని ప్రాబల్యం మండల ప్రజలకు, జిల్లా ప్రజలకు తెలియాలని ప్రతి పౌర్ణమికి 14 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ చేస్తారన్నారు. తాను బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి స్వామివారి ఆశీస్సులతో తాను ముందుకు వెళుతున్నానని, అడ్డ సంకల్పంతో స్వామివారికి సేవ చేయాలని వినూత్న కార్యక్రమాన్ని చేపట్టానన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాటూరు గంగిరెడ్డి, బాలరాజు, శివరాజు, ప్రతాప్రెడ్డి, ఎస్వీ సుబ్బారెడ్డి, బలరాం, పలువురు భక్తులు పాల్గొన్నారు.
48
You Might Also Like
భారత రాకెట్ ప్రయోగాల్లో విప్లవాత్మక మార్పులకు ఆద్యులు సతీష్ ధవన్
( సెప్టెంబర్ 25 - సతీష్ ధవన్ జయంతి ) భారత అంతరిక్ష ప్రయోగాల్లో ఫ్రొఫెసర్ సతీష్ ధవన్ది సువర్ణ అధ్యాయం. ఎందుకుంటే ఆయన నెలకు ఒక్క...
మూత్రం, ఉమ్మి కలిపి అమ్మేవారిని బహిష్కరించండి : పంచాయితీ నిర్ణయం
16
యూరిన్ జిహాద్, ఉమ్మి జిహాద్ కి వ్యతిరేకంగా ఘజియాబాద్ లో హిందువులంతా సంఘటితమయ్యారు. ఉమ్మితో, మూత్రంతో ఆహారం, పానీయాలను కలుషితం చేసే వ్యక్తులను ఆర్థికంగా, సామాజికంగా బహిష్కరించాలని...
పళని పంచామృతంపై తమిళ డైరెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు
18
పళని ఆలయంలో భక్తులకు అందజేసే పంచామృతంలో గర్భనిరోధక మాత్రలు కలుపుతున్నారని ఆరోపించిన తమిళ దర్శకుడు మోహన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదయం చెన్నైలో అరెస్ట్...
సంజయ రాయబారం: తిక్కన చమత్కారం
రాజకీయాలలో రాయబారాలకు గల స్థానము ఈనాడే కాదు, ఏనాటి నుంచో ప్రముఖమైనది. ఇరుపక్షాల వారికి అభిప్రాయభేదములేర్పడి, అవి సంకుల సమరానికి దారితీయ పరిస్థితులేర్పడినప్పుడు ఆ ప్రమాద పరిస్థితిని...
రాష్ట్రంలో మొట్టమొదటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్
33
ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో మొట్టమొదటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ప్రారంభం కానుంది. ఈనెల 27న మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఈ...
పైడితల్లి దర్శనం ఉచితం
25
ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం విజయనగరం పైడితల్లి అమ్మవారిని తొలేళ్లు, సిరిమానోత్సవం పర్వదినాల్లో భక్తుల కు ఉచిత దర్శనం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఓ...