News

40 టన్నుల కూరగాయలతో దుర్గాదేవికి ప్రత్యేక అలంకరణ

57views

రాష్ట్రంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా శాకాంబరి ఉత్సవం ఘనంగా సాగాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గా దేవి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పౌర్ణమి సందర్భంగా భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు. ఈ సందర్భంగా అమ్మవారిని శాకాంబరిగా 40 టన్నుల కూరగాయలు, పాలకూరలు, ఫలాలతో అలంకరించారు. శ్రీశైలంలోని భ్రమరాంభాదేవిని 2వేల కిలోల కూరగాయలు, ఆకు కూరలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.