రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తెలంగాణ ప్రాంత సంఘ శిక్షావర్గ సార్వజనికోత్సవం హైదరాబాద్ అన్నోజిగూడలోని శ్రీ విద్యావిహార్ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఏ. వేంకటేశ్వర రెడ్డి విచ్చేశారు. వక్తగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్ు తెలంగాణ సహ ప్రాంతప్రచారక్ ప్రభు కుమార్ వున్నారు. ఆయన ప్రసంగిస్తూ,
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం గత 99 సంవత్సరాలుగా హిందూ సంఘటన ద్వారా ఈ దేశాన్ని వైభవ స్థితికి తీసుకెళ్లడం కోసం నిత్య శాఖ వ్యక్తి నిర్మాణం ద్వారా నిరంతరం కృషి చేస్తోంది. సంఘం యొక్క లక్ష్యం హిందూ సంఘటనం ద్వారా ఈ దేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకెళ్లడం. కాబట్టి సంఘ కార్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కావల్సిన స్వయంసేవకుల నిర్మాణం నిత్యశాఖలో జరుగుతుంది. అలాగే శాఖని సరైన పద్ధతిలో నిర్వహించి, ఆ శాఖలో స్వయంసేవకులుగా, రాబోయే రోజుల్లో కార్యకర్తలుగా వారిని నిర్మాణం చేస్తూ.. రాబోయే రోజుల్లో వారు సంఘటకులుగా నిర్మాణం కావడం కోసం ఇలాంటి శిక్షావర్గలు జరుగుతుంటాయి. కాబట్టి సంఘ నిర్మాణం కోసం కార్యకర్తలు అవసరం. వారిని తయారు చేయడమే ఈ సంఘశిక్షావర్గల ముఖ్య ఉద్దేశం. సంఘ శిక్షావర్గలో శారీరక, బౌద్ధిక, మానసిక శిక్షణ ద్వారా ఈ దేశం కోసం తన జీవితాన్ని అంటే తన వ్యక్తిగత జీవితాన్ని కొంత గడుపుతూనే.. సమాజం కోసం, దేశం కోసం పనిచేసేటటువంటి సామర్థ్యం, యోజన అలాంటి ఆలోచన కలిగేటటువంటి ఈ ప్రశిక్షణ ద్వారా కార్యకర్తలు అలా తయారవుతారు. అలా సంఘం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అనేక పద్ధతుల్లో సంఘ శిక్షావర్గలు నిర్వహిస్తూ.. కార్యకర్తల నిర్మాణం జరుగుతూ వస్తోంది.
99
You Might Also Like
చైనాలో తినేవాటికి భారత్లో పూజలంటూ సనాతనధర్మంపై సీపీఎం అవహేళన
హిందువులపై, సనాతన ధర్మాన్ని కించపరుస్తూ సీపీఎం నేత కేపీ ఉదయభాను వ్యాఖ్యలు చేశారు. హిందూ ఆరాధన సంప్రదాయాలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడంతో హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం...
హిజ్బుత్ తహ్రీర్ కేసు: తమిళనాట 11చోట్ల ఎన్ఐఎ సోదాలు
3
‘హిజ్బ్-ఉత్-తహ్రీర్’ అతివాద ఇస్లామిక్ సంస్థ కార్యకలాపాలపై దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ మంగళవారం నాడు తమిళనాడులోని 11 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. భారత్ను ముస్లిందేశంగా...
పూరీ ఆలయంలో ప్రసాదాల నాణ్యత పరిశీలనకు ప్రత్యేక ఫుడ్ ఇనస్పెక్టర్
4
తిరుమల లడ్డూ వ్యవహారం దేశమంతటా ప్రకంపనలు సృష్టించింది. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు తమ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే డెయిరీల నుంచే తమ రాష్ట్రాలలోని ప్రముఖ్ దేవాలయాలకు...
మతమార్పిళ్లు రాజ్యాంగ విలువలకు విరుద్ధం : ఉపరాష్ట్రపతి ధన్కర్
5
జైపూర్ వేదికగా జరుగుతున్న హిందూ ఆధ్యాత్మిక మరియు సేవామేళా కేంద్రంగా మత మార్పిడులపై భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ...
అయోధ్య రామమందిరం కీలక నిర్ణయం
8
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో అయోధ్య రామమందిరం నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బాలరాముడికి బయటి సంస్థలు తయారుచేసే ప్రసాదాలను నివేదించడంపై నిషేధం విధించారు....
బొట్టు పెట్టుకున్నందుకు ఐదో తరగతి విద్యార్ధిని కొట్టిన క్రైస్తవ అధ్యాపకుడు
3
బిహార్లోని బక్సర్ జిల్లాలో ఐదో తరగతి విద్యార్ధిని ఉపాధ్యాయుడు చితకబాదిన సంఘటన వెలుగు చూసింది. కారణం, ఆ పిల్లవాడు నుదుట బొట్టు పెట్టుకుని, చేతికి రక్షాబంధనం కట్టుకోవడమే....