ఎవరైతే కర్తవ్య పరాయణులవుతారో వారిదే ఈ ప్రపంచం. మేం ఏ పనీం చేయం. ఖాళీగా ఇలా కూర్చుంటాం. అనే వారికి ఇహలోకమూ వుండదు. పరలోకమూ వుండదు. కష్టపడి పని చేసేవారిదే ఈ ప్రపంచం. నిరంతర ప్రయత్న శీలురదే ఈ ప్రపంచం. తమ స్వార్థాన్ని సంపూర్తిగా త్యజించ, తమను తాము ఈశ్వరీయ కార్యంలో నిమగ్నం చేసుకునే వారిదే ఈ ప్రపంచం, ఇహలోకము, పరలోకము వారినే గౌరవిస్తాయి, ఆదరిస్తాయి. కాబట్టి మనం ఎలాంటి స్వార్థ భావన లేకుండా వ్యక్తిగత ఆకాంక్షలు, కోరికలను వదిలిపెట్టి మనలో వున్న పాశవిక లక్షణాలను పరిత్యజించి, కేవలం ఒకే ఒక మార్గదర్శక సిద్ధాంతాన్ని చేతబూని కర్తవ్యాన్ని నిర్వహించుకుంటూ పోవాలి. ‘‘ఇది మన పవిత్ర భూమి. ఈ భూమికి నేను సేవ చేయాలి. ఈ భూమి పుత్రులైన హిందూ జాఇకి చెందిన పవిత్ర సంతానానికి సేవచేయాలి. వారందరినీ ప్రపంచంలోనే సర్వశ్రేష్ఠులుగా తీర్చిదిద్దడం నా పరమ కర్తవ్యం. ఇందుకోసం తగినట్లుగా నేను నా మన: ప్రవృత్తిని మార్చుకుంటాను. నా బుద్ధి, వివేకము, శారీరక సామర్థ్యం లాంటి ఆవశ్యక లక్షణాలను, గుణాలను సంపాదించుకుంటాను. వాటి ద్వారా నా ఈ కర్తవ్యాన్ని ఉత్తమ రీతిలో పూర్తి చేయగలుగుతాను. హిందూ సంఘటనకు నేను అనుకున్న స్వరూపాన్ని సంతరించి పెడతాను’’ అని నిరంతరం మననం చేసుకుంటూ వుండాలి.-గురూజీ
52
You Might Also Like
భారత రాకెట్ ప్రయోగాల్లో విప్లవాత్మక మార్పులకు ఆద్యులు సతీష్ ధవన్
( సెప్టెంబర్ 25 - సతీష్ ధవన్ జయంతి ) భారత అంతరిక్ష ప్రయోగాల్లో ఫ్రొఫెసర్ సతీష్ ధవన్ది సువర్ణ అధ్యాయం. ఎందుకుంటే ఆయన నెలకు ఒక్క...
మూత్రం, ఉమ్మి కలిపి అమ్మేవారిని బహిష్కరించండి : పంచాయితీ నిర్ణయం
46
యూరిన్ జిహాద్, ఉమ్మి జిహాద్ కి వ్యతిరేకంగా ఘజియాబాద్ లో హిందువులంతా సంఘటితమయ్యారు. ఉమ్మితో, మూత్రంతో ఆహారం, పానీయాలను కలుషితం చేసే వ్యక్తులను ఆర్థికంగా, సామాజికంగా బహిష్కరించాలని...
పళని పంచామృతంపై తమిళ డైరెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు
49
పళని ఆలయంలో భక్తులకు అందజేసే పంచామృతంలో గర్భనిరోధక మాత్రలు కలుపుతున్నారని ఆరోపించిన తమిళ దర్శకుడు మోహన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదయం చెన్నైలో అరెస్ట్...
సంజయ రాయబారం: తిక్కన చమత్కారం
రాజకీయాలలో రాయబారాలకు గల స్థానము ఈనాడే కాదు, ఏనాటి నుంచో ప్రముఖమైనది. ఇరుపక్షాల వారికి అభిప్రాయభేదములేర్పడి, అవి సంకుల సమరానికి దారితీయ పరిస్థితులేర్పడినప్పుడు ఆ ప్రమాద పరిస్థితిని...
రాష్ట్రంలో మొట్టమొదటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్
55
ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో మొట్టమొదటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ప్రారంభం కానుంది. ఈనెల 27న మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఈ...
పైడితల్లి దర్శనం ఉచితం
37
ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం విజయనగరం పైడితల్లి అమ్మవారిని తొలేళ్లు, సిరిమానోత్సవం పర్వదినాల్లో భక్తుల కు ఉచిత దర్శనం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఓ...