ప్రపంచ పర్యావరణాన్ని కాపాడేందుకు నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని భారత నౌకాదళం పునరుద్ఘాటించింది. బుధవారం ప్రపంచ పర్యావరణం దినోత్సవం సందర్భంగా భూ పునరుద్ధరణ ఎడారీకరణ నిరోధం, కరువు సమయాల్లో పటిష్టంగా పనిచేసే వ్యవస్థలు అనే ఇతివృత్తానికి అనుగుణంగా తాము పని చేస్తామని భారత నౌక దళం తెలిపింది. పునర్వినియోగ ఇంధనాన్ని ప్రోత్సహిస్తామని సుస్థిరమైన పద్ధతులను అమలు చేస్తామని కూడా తెలియచేసింది. మిస్టీ కార్యక్రమం కింద మొక్కలు నాటడం సముద్ర నార పెంపుదల కోరల్ రీఫ్ సర్వేలు నిర్వహించడం మొదలైన కార్యక్రమాల ద్వారా భారత నౌకాదళం పర్యావరణ పరిరక్షణకు పని చేస్తున్న ప్రభుత్వ శాఖలతో కలిసి కృషి చేస్తుంది. హెచ్ సి ఎల్ ఫౌండేషన్ హాబిటాట్ ట్రస్టులతో కలిసి సమన్వయంతో భారత నేవీ కోస్తా ప్రాంతాల్లో సముద్ర పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణ సముద్ర జీవుల పరిరక్షణ కోసం చర్యలు తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పర్యావరణం కోసం జీవనశైలి లైఫ్ పథకం కింద పుమార్ వినియోగ ఇంధనం వినియోగం ఎలక్ట్రానిక్ వాహనాల వాడకం జల సంరక్షణ మొదలైన అన్ని పర్యావరణ లక్ష్యాల కోసం పనిచేయడంతో పాటు నౌక దళం నూతనంగా నిర్మించే భవనాలకు గృహ 3 నిబంధనలు అమలు అయ్యేలాగా చూస్తోంది. వస్తా ప్రాంతాలను పరిరక్షించడం ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణ మొదలైన వాటికోసం పునీత్ సాగర్ అభియాన్ ప్రచార కార్యక్రమాన్ని కూడా నౌకదళం చేపట్టింది.
72
You Might Also Like
తిరుమలలో ‘ఎఫ్ఎస్ఎస్ఏఐ’ ల్యాబ్
44
తిరుమలలో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రాష్ట్ర స్థాయి ఆరోగ్య ప్రయోగశాలను ఏర్పాటు చేసేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సిద్ధమైంది....
ఇంద్రకీలాద్రిలో శుద్ధి కార్యక్రమం నిర్వహించిన డిప్యూటీ సీఎం
27
గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో అపచారం జరిగినందుకు గాను ఉపముఖ్యమంత్రి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దీక్షలో భాగంగా ఇవాళ విజయవాడలోని ఇంద్రకీలాద్రి...
పుణె విమానాశ్రయానికి సంత్ తుకారాం పేరు
36
పుణెలోని లెహగావ్ విమానాశ్రయం పేరు మారనుంది. దీనికి 'జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్' గా పేరు మారుస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....
సంఘకార్యమే ప్రాణం.. వసుధైక కుటుంబమే ధ్యేయం..
సంఘకార్యాన్ని ఆజీవన పర్యంతం మోసి, డాక్టర్ జీ తత్వరూపంగా నిలిచి, భరతమాత ఋణం తీర్చుకోవటమే ధ్యేయంగా జీవితాన్ని సాగించి పరమాత్మలో ఐక్యమైన మల్లాపురం భీష్మాచారి ప్రతి ఒక్కరికీ...
ఆలయ నిర్వహణ సాధువుల పర్యవేక్షణలో వుండాలి: శ్రీశ్రీ రవిశంకర్
27
తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి క్షమించరాని నేరం అని, హిందువుల హిందువులు తీవ్రంగా మనోవేదనకు గురయ్యారని పేర్కొంటూ మార్కెట్లో లభించే నెయ్యి సంగతేంటని ఆధ్మాత్మిక గురువు,...
చంద్రుడిపై రయ్ రయ్మంటూ.. ఒక చోట నుంచి మరో చోటకు ప్రయాణించవచ్చు..
45
చంద్రుడిపై పరిశోధనలు మరింత వేగం పుంజుకోనున్నాయి. ఇప్పటివరకు చంద్రుడిపై ల్యాండ్ అయిన చోటనే పరిశోధనలకు వీలుండేది. ఇప్పుడు ల్యాండ్ అయిన చోట నుంచి వ్యోమగాములు కొంత దూరం...