భారత్ మాకు అనివార్య భాగస్వామి. అలాగే అత్యున్నత భద్రతా భాగస్వామి కూడా. ఇంతకు మునుపు ఎన్నడూ లేని విధంగా ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. వాస్తవానికి ఇండో పసిఫిక్లో ప్రయత్నాలను సాగించడానికి భారత్ మాకు ఇప్పుడు అనివార్య భాగస్వామి.అలాగే ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్లేట్లను ఉత్పత్తి సరఫరా గొలుసులో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. సుస్థిరమైన ఇంధన విషయాలను ప్రోత్సహించడానికి ఇరు దేశాలు పెట్టుకున్న లక్ష్యానికి చేరువ అవ్వాలంటే ఇరు దేశాలకూ పరస్పర సహకారం అవసరం. గత ఐదు సంవత్సరాలలో ఆస్ట్రేలియా` భారత్ సంబంధాలలో వేగం పుంజుకుంది. మా దేశం ఇతర దేశాలతో నెరిపే అంతర్జాతీయ సంబంధాలలో అత్యంత వేగంగా అల్లుకున్న బంధమిది. ఇరు దేశాల బంధాలు బాగా బలపడటంతో సోలార్ ఎనర్జీ లాంటి రంగాలలో మరింత విస్తరించడానికి వీలైంది. రాబోయే మూడు సంవత్సరాలలో 10 మిలియన్ల సోలార్ ప్లేట్లను ఏర్పాటు చేయాలన్న భారత్ లక్ష్యం అద్భుతమైంది. ఇందుకు తాము కూడా సహకరిస్తాం.-ఆస్ట్రేలియా రాయబారి ఫిలిప్ గ్రీన్
81
You Might Also Like
‘అహ్మద్కు రీనా లేఖ’.. మూడవ తరగతి లెసన్పై పోలీసులకు ఫిర్యాదు
47
మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో మూడవ తరగతి చదువుతున్న ఓ బాలిక తండ్రి ఎన్సీఈఆర్టీ పుస్తకంలోని ఓ పాఠ్యాంశంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ఓ లెసన్ను ‘లవ్...
కేదార్నాథ్ నడక దారిలో కుంగిన భూమి
42
కేదార్నాథ్ యాత్ర శనివారం తాత్కాలికంగా నిలిచిపోయింది. నడకదారిలోని జంగిల్ చట్టి ఆకస్మికంగా 10-15 మీటర్ల మేర భూమి కుంగి భారీ గొయ్యి ఏర్పడడంతో అధికార్లు యాత్రను నిలిపివేశారు....
రాష్ట్రంలో ‘ఆపరేషన్ ఘీ’.. అన్ని ఆలయాల్లో క్వాలిటీ తనిఖీలు.
52
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించే ఆవు నెయ్యిలో కల్తీ జరిగిందనే ఆరోపణలు, నివేదికలు…ఏపీలోని ఇతర ప్రముఖ దేవాలయాల్లో కూడా కలకలం రేపుతున్నాయి. ఈ ఎఫెక్ట్…...
ఆర్టికల్ 370ని ఏ శక్తీ తిరిగి తీసుకురాలేదు: ఫరూక్ అబ్దుల్లాపై అమిత్ షా విమర్శలు
33
జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే తొలి విడత పోలింగ్ పూర్తయింది. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు భాజపా, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సహా ఇతర పార్టీలు...
ఫిష్ ప్లేట్లు తొలగించి రైలు ప్రమాదానికి కుట్ర
52
గుజరాత్లో రైలును పట్టాలు తప్పించేందుకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చేసిన ప్రయత్నం లైన్మ్యాన్ అప్రమత్తత కారణంగా విఫలమయింది. శనివారం వేకువజామున సూరత్ జిల్లాలోని కోసంబ- కిమ్...
జగన్ తాడేపల్లి నివాసం వద్ద యువ మోర్చా నిరసన
32
వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ అయ్యినట్టు నిర్ధారణ కావడంతో స్వామివారి భక్తులు, హిందూ ధార్మిక సంఘాలు...