కమ్యునిస్టుల నరమేధం
బెంగాల్ లో జ్యోతిబసు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తూర్పు పాకిస్తాన్ నుండి వచ్చిన సుమారు 1700 మంది బెంగాలీ హిందు శరణార్థులను పోలీసులు, కమ్యూనిస్టులు దారుణంగా ఉచకోత కోసారు. స్వతంత్ర భారతంలో ఇంత పెద్ద ఎత్తున తన మనుషులనే నరమేధం చేస్తే...
