ముష్కరులకు ముచ్చెమటలు పట్టించిన ఆర్మీ శునకం మృతి
జమ్ముకశ్మీర్: జమ్ముకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో తీవ్రంగా గాయపడిన ఆర్మీ శునకం 'జూమ్' మృతి చెందింది. శ్రీనగర్లోని వెటర్నటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జూమ్.. గురువారం మధ్యాహ్నం మృతి చెందినట్టు అధికారులు పేర్కొన్నారు....
