రెండు ఆలయాల్లో నిలిచిపోయిన ఆర్జిత సేవలు!
కార్మికులు జీతాలడిగారని దేవుడి సేవలో కోత సర్కారు వింత వైఖరిపై మండిపడుతున్న భక్తులు అనంతపురం జిల్లాలోని ఘటన అనంతపురం: భక్తరహళ్ళి క్షేత్రంలో ప్రసిద్ధి చెందిన మండలంలోని భక్తరహళ్ళి లక్ష్మీనరసింహస్వామి, జిల్లడగుంట ఆంజనేయస్వామి ఆలయాల్లో ఆర్జిత సేవలు ఐదు నెలలుగా ఆగిపోయాయి. స్వామి...
