చైనా, నేపాల్ లలో చెలరేగుతున్న కరోనా
చైనాలో గత కొద్ది రోజులుగా కొవిడ్ మహమ్మారి తిరిగి విజృంభిస్తోంది. మొత్తం 17 ప్రావిన్సుల్లో అనూహ్యంగా కొత్త కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తికి కేంద్రంగా మారిన, ప్రముఖ పర్యాటక ప్రాంతం ఝాంగ్జియాజీ నగరాన్ని పూర్తిగా మూసివేసింది. ప్రజలెవరినీ...
