17 వేల అడుగుల ఎత్తులో యోగాసనాలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం 8వ ఎడిషన్ను పురస్కరించుకుని భారత జవాన్లు యోగా నిర్వహించారు. ఐటీబీపీ సైనికులు లద్దాఖ్లో 17 వేల అడుగుల ఎత్తులో, హిమాచల్ ప్రదేశ్లో 16 వేల 500 అడుగుల ఎత్తులో యోగాసనాలు వేశారు. Source: EtvBharat మరిన్ని...