శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శ్రీయాగం
ప్రపంచ శాంతి, కరోనా నివారణార్థం రేపటి నుండి 27వ తేదీ వరకు ఉత్సవం తిరుచానూరు: ప్రపంచ శాంతి, సౌభాగ్యం, కరోనా నివారణార్థం లోకమాత శ్రీ పద్మావతి అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ నెల 21 నుండి 27వ తేదీ వరకు ఏడు రోజుల...
