archive#WTO

News

ప్రపంచ దేశాలకు భారత్ అన్నదాత: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలకు ఆహార నిల్వలను అందించడానికి భారత్‌ సిద్ధంగా ఉన్నదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) కోరుకుంటే వెంటనే సరఫరాలు ప్రారంభిస్తామని వివరించారు. యుద్ధం కారణంగా పలు దేశాల వద్ద ఆహారనిల్వలు తరిగిపోతున్న నేపథ్యంలో తానీ...