archive#World Money Laundering and Terror Financing Agency

News

పాకిస్థాన్​కు షాక్​.. జూన్​ వరకు గ్రే లిస్ట్​కే పరిమితం!

న్యూఢిల్లీ: ప్రపంచ మనీలాండరింగ్‌, టెర్రర్‌ ఫైనాన్సింగ్‌ నిఘా సంస్థ (ఎఫ్​ఏటీఎఫ్)​ పాకిస్థాన్‌ను జూన్‌ వరకు గ్రే జాబితాలోనే కొనసాగించనున్నట్టు సమాచారం. నిర్దేశిత లక్ష్యాలను చేరుకోనందున ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ మేరకు మీడియా కథనాలు వెలువడ్డాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థికసాయం...