ప్రపంచ ఔషధ కేంద్రంగా మారనున్న భారత్
డబ్ల్యూహెచ్వో శాస్త్రవేత్త వెల్లడి జెనీవా: భారత్ ప్రపంచ ఫార్మసీ కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ చెప్పారు. పోలియో నిర్మూలన, ప్రసూతి, శిశు మరణాల రేటు తగ్గుదల, యూనివర్సల్ హెల్త్ కవరేజ్, ప్రపంచ ఫార్మసీగా...