పాక్లోని ఆ మహిళా వర్శిటీలో ఫోన్లు నిషేధం!
ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని ఓ మహిళా విశ్వవిద్యాలయ యాజమాన్యం వర్సిటీ క్యాంపస్లో ఫోన్లను నిషేధించింది. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే రూ. అయిదు వేల జరిమానాను విధిస్తామని హెచ్చరించింది. ఈ వివరాలను సామా టివి ఛానల్ ఓ కథనంలో వెల్లడించింది. తెహ్రిక్ తాలిబన్ మిలిటెంట్లు...
