తొలిసారిగా కామన్వెల్త్ క్రీడల్లో మహిళా టీ20
భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య పోటీతో ప్రారంభం న్యూఢిల్లీ: వచ్చే ఏడాది బర్మింగ్హామ్ వేదికగా జరిగే కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్ పోటీలు జరగనున్నాయి. భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్తో ఇవి ప్రారంభమవుతాయి. జులై 29న ఈ మ్యాచ్ జరుగుతుంది. టీ20ల రూపంలో...
