ముస్లింలపై కఠిన చర్యలు
ఢిల్లీ: జామా మసీదు వద్ద శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల తర్వాత కొందరు అనుమతి లేకుండా నిరసన చేపట్టారు. దీన్ని సీరియస్గా తీసుకున్న ఢిల్లీ సెంట్రల్ పోలీసులు నిరసన కార్యక్రమం చేపట్టిన పలువురిపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 188 కింద...
