భారత్ కు నీరవ్ మోడీ అప్పగింత
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కి రూ.14వేల కోట్లు ఎగవేసి యూకేకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి అక్కడి కోర్టు షాకిచ్చింది. భారత్ కు తిరిగి రాకుండా ఉండేందుకు నీరవ్ చేసిన ప్రయత్నాలన్నింటికీ బ్రిటన్ కోర్టు అడ్డుపుల్ల వేసింది. మనీలాండరింగ్...
