బెంగాల్ లో గవర్నర్ పర్యటనను అడ్డుకున్న తృణమూల్ కార్యకర్తలు
బెంగాల్ గవర్నర్ జగ దీప్ ధన్ కర్ కి కూచ్ బిహార్ జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన హింసలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు గవర్నర్ గురువారం ఇక్కడికి రాగా స్థానిక తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు...
