archive#West Bengal CM Mamatha

News

సీబీఐకు ప‌శ్చిమ బెంగాల్ ‘బీర్భూమ్’ కేసు!

కోల్‌క‌తా: ప‌శ్చిమ బెంగాల్‌, బీర్భూమ్ హింసాకాండ కేసును సీబీఐకు అప్పగించాలని కోల్‌కతా హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. బెంగాల్‌లోని బీర్‌భూమ్‌లో రాంపూర్‌హట్‌లోని బొగ్తుయ్ గ్రామంలో ఇళ్ళ‌కు నిప్పుపెట్టడంతో ఎనిమిది మంది మృతి చెందిన విష‌యం విదిత‌మే. ఈ కేసును బెంగాల్ రాష్ట్ర పోలీసులు...