భారత నౌకాదళ అమ్ములపొదిలోకి ఐఎన్ఎస్ విక్రాంత్
న్యూఢిల్లీ: భారత నౌకాదళ అమ్ములపొదిలోకి మరో అస్త్రం చేరుతోంది. ఐఎన్ఎస్ విక్రాంత్ నౌకాదళంలోకి చేరింది. కేరళ కొచ్చిన్లో ప్రధాని నరేంద్ర మోదీ ఐఎన్ఎస్ విక్రాంత్ను ప్రారంభించారు. దేశీయంగా తయారుచేసిన తొలి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. భారతదేశం...
