దేశంలో వృథా నీటి వ్యాపారానికి కేంద్రం కసరత్తు
దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ఏర్పాట్లు న్యూఢిల్లీ: వృథాగా వెళ్ళే నీటిని మార్కెట్లో వినియోగ వస్తువుగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. సంబంధిత విధాన రూపకల్పనపై నీతి ఆయోగ్ కసరత్తులు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కమోడిటీ ఎక్స్ఛేంజ్ల్లో బంగారం, వెండి, ముడిచమురును విక్రయిస్తున్నట్టుగానే...