archive#wars

News

క్రీడల్లో నైతికత పెరగాలి… రవిశంకర్ గురూజీ ఉద్బోధ

బెంగళూరు: క్రీడలు యుద్ధాలవలే, యుద్ధాలు క్రీడలవలే జరుగుతున్నాయని గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. క్రీడల్లో నైతికత పెరగాలని, క్రీడలు మరింత విశ్వసనీయంగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు చెందిన బెంగళూరులోని అంతర్జాతీయ కేంద్రంలో 6వ ప్రపంచ శిఖరాగ్ర...