తాలిబన్లు భారత్ వైపు కన్నెత్తి చూస్తే తీవ్ర పరిణామాలు
యోగి ఆదిత్యనాథ్ హెచ్చరిక లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తాలిబన్లకు హెచ్చరిక జారీ చేశారు. తాలిబాన్ల ఆగడాలతో పాకిస్థాన్, ఆఫ్ఘానిస్థాన్ దేశాలు కలవరపడుతున్నాయని, అయితే తాలిబన్లు భారత్ వైపు వచ్చేందుకు సాహసిస్తే వైమానిక దాడికి తాము సిద్ధమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి...
