archive#Vishwanathalaya

News

హిందూ దర్శనీయ ప్రాంతాలను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి..‌. ప్రధాని మోదీ

ఉత్తరాఖండ్‌: హిందూ దర్శనీయ ప్రాంతాలెన్నింటినో గత ప్రభుత్వాలు దశాబ్దాల పాటు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయంటూ కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు ఎక్కుపెట్టారు. బానిస మనస్తత్వమే ఇందుకు ఏకైక కారణమంటూ దుయ్యబట్టారు. ఇది కోట్లాది మంది శ్రద్ధాళువుల విశ్వాసాలను గాయపరచడమే తప్ప...