archive#Visakha railway zone

News

త్వరలోనే విశాఖ రైల్వే జోన్ ప్రక్రియ: జీవీఎల్

విజయవాడ: ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన విజయవంతం అయిందని.. తన అభ్యర్థన మేరకే విశాఖలో సభ జరిగిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. అనేక ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపనలు జరగటం రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఇస్తున్న సహకారానికి నిదర్శనమని జీవీఎల్...
News

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భూములివ్వడం లేదు

త్వరలో రైల్వే జోన్‌కు శంకుస్థాపన బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విశాఖ‌ప‌ట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రైల్వే జోన్ శంకుస్థాపన త్వరలోనే జరుగుతుందని భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) ఎమ్మెల్సీ పి.వి.ఎన్ మాధవ్ తెలిపారు. జోన్​ ఏర్పాటుపై దుష్ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు. జోన్ ఏర్పాటు...