archiveVirgin Galactic

News

అంతరిక్షంలోకి తెలుగమ్మాయి…

రోదసియానం చేయనున్న తొలితెలుగు మహిళగా గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీష చరిత్ర సృష్టించనున్నారు. ప్రముఖ అంతరిక్ష సంస్థ వర్జిన్‌ గెలాక్టిక్ ఆదివారం మానవ సహిత వ్యోమనౌక వీఎస్‌ఎస్‌ యూనిటీ-22ని నింగిలోకి పంపనుంది. అందులో ఆ సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్‌ బ్రాన్సన్తో...