archive#Vijayanagar

News

రామతీర్థం ఆలయ పునఃప్రతిష్ఠ‌

నెల్లిమ‌ర్ల‌: విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలంలో పునఃనిర్మించిన రామతీర్థం కోదండ రామాలయాన్ని మంత్రి కొట్టు సత్యనారాయణ, దేవాదాయశాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్ ప్రారంభించారు. రుత్వికులు నీలాచలం కొండపై స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. 2020 డిసెంబర్‌లో సీతారామ విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు....