శుక్రగ్రహంపై పరిశోధనలకు భారత అంతరిక్ష సంస్థ సిద్ధం
న్యూఢిల్లీ: సౌర మండలంలోనే అత్యంత వేడిగ్రహం శుక్రుడి రహస్యాలను విప్పేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో సిద్ధమవుతోంది. 2024 డిసెంబర్లో వీనస్ మిషన్ చేపట్టేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఇందుకోసం శుక్ర గ్రహశాస్త్రంపై ఇస్రో ఒకరోజు వర్క్షాపు నిర్వహించింది. ఈ సదస్సులో ప్రారంభోపన్యాసం...
