archive#Veerabhadreswara Swamy temple

News

దేవుడి రథోత్సవాల్లో అపశ్రుతి

చామరాజ్​నగర్​: కర్ణాటకలో దేవుడి రథోత్సవాల్లో అపశ్రుతి నెలకొంది. చామరాజ్​నగర్​లోని చెన్నప్పనపురంలో ఓ రథం కూలింది. రెండేళ్ళ తరవాత వీరభద్రేశ్వర స్వామి ఆలయం వద్ద ఉత్సవాలు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో రథం చుట్టూ దాదాపు 800 మంది ఉన్నట్టు...