ఆంధ్ర, తెలంగాణలో పెట్రోల్పై పన్ను తగ్గించరా?
ముఖ్యమంత్రులతో సమావేశంలో ప్రధాని మోదీ న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం గతేడాది నవంబర్ నెలలో ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినా.. కొన్ని రాష్ట్రాలు చమురుపై వ్యాట్ను తగ్గించలేదన్నారు. అలా చేయడం ద్వారా తాము...

