archiveVande Mataram

News

ఎర్రకోట నుంచి ఇండియా గేట్ వరకు తిరంగా బైక్ ర్యాలీ

ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా బుధవారం ఉదయం తిరంగా బైక్​ ర్యాలీని కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్వహించింది. ఎర్రకోట నుంచి...
News

వందేమాతరం పాడనని చెప్పిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్తరుల్ ఇమాన్

ప‌ట్నా: ‘వందేమాతరం’ ప్రతి ఒక్క భారతీయుడు ఎంతో సగర్వంగా చెప్పుకుంటాడు. కానీ కొందరు నాయకులు దీన్ని కూడా మతం కోణంలో చూస్తారు. వందేమాతరం చెప్పడం తమ మతానికి వ్యతిరేకమని చెప్పిన నాయకుల జాబితా పెరిగిపోతూ ఉంది. తాజాగా బీహార్ ఎంఐఎం ఎమ్మెల్యే...