విదేశాలకు భారత్ టీకా సాయం
న్యూఢిల్లీ: కరోనా రెండో దశ విజృంభణకు ముందు.. వివిధ దేశాలకు కొవిడ్ టీకాలు అందించి అండగా నిలిచిన భారత్.. రెండో దశ తీవ్రమైన తరుణంలో ఈ కార్యక్రమాన్ని నిలిపివేసింది. అయితే.. ఇప్పుడు కరోనా పరిస్థితులు కుదుటపడిన నేపథ్యంలో.. ప్రపంచ దేశాలకు మళ్లీ...
