మదర్సాలలో ఇకనుంచి జాతీయ గీతం ఆలాపన: సీఎం యోగి
లక్నో: యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ రెండు రోజుల వ్యవధిలో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. యూపీలోని మదర్సాలలో జాతీయ గీతం ఆలపించడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు గురువారం జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డ్ కౌన్సిల్ మదర్సాలలో...
